Thursday, 12 August 2021

విపక్షాల ఐక్యతారాగం.. వచ్చే ఎన్నికలపై ఫోకస్.. కలిసికట్టుగా

వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఒక తాటిపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల అనంతరం జాతీయ రాజకీయాలపై దృష్టిసారిస్తానని చెప్పిన మమతా బెనర్జీ.. వారం క్రితం ఢిల్లీ వచ్చి పలువురు నేతలతో మంతనాలు జరిపారు. పార్లమెంట్‌లో ఐక్యంగా కేంద్రాన్ని ఇరుకున పెట్టిన విపక్షాలు.. తమ ఐక్యత ఇదీ అని చూపకనే చూపాయి. ఇదే వేడిలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lWVgwC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour