ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టి 27 నెలలు పూర్తవుతోంది. ఇప్పటికే పాలనా పరమైన అంశాలు-కరోనా కారణంగా పార్టీ వ్యవహారాల పైన ఫోకస్ పెట్టలేదు. ముఖ్యమంత్రిని కలిసేందుకు తమకు అవకాశం దక్కటం లేదని పలువురు ఎమ్మెల్యేలు అంతర్గత చర్చల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, రాష్ట్ర ఆర్దిక పరిస్థితి కారణంగా ఎమ్మెల్యేలు అడిగిన నిధులను మంజూరు చేసే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Yd9EXW
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment