Monday, 30 August 2021

జగన్ సర్కార్ మరో కరెంటు షాక్-సర్దుబాటు పేరుతో రూ.4 వేల కోట్లు- వచ్చే 8 నెలలు బిల్లుల మోత

ఏపీలో ఎన్నికల హామీ మేరకు కరెంటు ఛార్జీల పెంపు ఉండబోదని భావిస్తున్న వినియోగదారులకు ఇప్పటికే ఏసారి షాకిచ్చిన జగన్ సర్కార్ ఇప్పుడు మరో షాకిచ్చేందుకు సిద్ధమైంది. ఎప్పుడో 2014 నుంచి 2019 మధ్య అంటే తమ ప్రభుత్వం రాకముందే విద్యుత్ సంస్ధలు నష్టపోయిన మొత్తాల్ని ఇప్పుడు వినియోగదారుల్ని అదనపు ఛార్జీల రూపంలో రాబట్టాలని నిర్ణయించింది. దీంతో వచ్చే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WEFSLd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour