Friday, 13 August 2021

పార్లమెంట్ సాక్షిగా ఏపీకి నష్టం ; వైసీపీ, బీజేపీ లోపాయికారి ఒప్పందానికి నిదర్శనాలివే : గుట్టు విప్పిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పార్లమెంట్ వేదికగా పోరాటం చేస్తామని చెప్పిన వైసీపీ ఎంపీలు పార్లమెంటు సమావేశాలలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటంలో ఫెయిల్ అయ్యారా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై, ఏపీ ప్రత్యేక హోదా అంశంపై, పోలవరం నిధులు వ్యవహారంపై లిఖితపూర్వకంగా ఏపీకి నష్టం జరిగేలా తమ నిర్ణయాలను వెల్లడించిన కేంద్రంపై వైసిపి ఎంపీలు ఒత్తిడి తీసుకురాలేకపోయారా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ABdSXa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour