Friday, 13 August 2021

సాయిరెడ్డి బెయిల్ రద్దు కేసు-సీబీఐ అనూహ్య నిర్ణయం : మెమోలో క్లారిటీ-గడువు కోరిన ఎంపీ..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటీషన్లు ఇప్పుడు ఏపీలో కీలక అంశాలు మారుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ రాజు సీబీఐ కోర్టులో వేసిన పిటీషన్ లో అటు పిటీషన్-జగన్ తరపు న్యాయవాదులు-సీబీఐ తమ వాదనలు వినిపించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకొనేందుకు ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yEUDLM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour