Friday, 13 August 2021

సుప్రీం ఆదేశాల్ని లెక్క చేయని జగన్--ఎమ్మెల్యే కాకాణికి ఊరట-హైకోర్టు నిర్ణయం కీలకం

దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల్ని విచ్చలవిడిగా ఉపసంహరిస్తున్న అధికార రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు తాజాగా ఓ ఝలక్ ఇచ్చింది. హైకోర్టు అనుమతి లేకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణ చెల్లదని స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో ఉపసంహరించిన కేసుల్ని తిరగదోడాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పటికే కేసుల్ని ఉపసంహరించిన అధికార పార్టీలు ఇరుకునపడ్డాయి. అయితే ఏపీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iJjAQU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour