దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల్ని విచ్చలవిడిగా ఉపసంహరిస్తున్న అధికార రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు తాజాగా ఓ ఝలక్ ఇచ్చింది. హైకోర్టు అనుమతి లేకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణ చెల్లదని స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో ఉపసంహరించిన కేసుల్ని తిరగదోడాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పటికే కేసుల్ని ఉపసంహరించిన అధికార పార్టీలు ఇరుకునపడ్డాయి. అయితే ఏపీ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iJjAQU
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment