ముంబై/తిరువనంతపురం: కష్ట కాలంలో కేరళ రాష్ట్రానికి మరోసారి సాయం అందించింది రిలయన్స్ ఫౌండేషన్. కరోనావైరస్ కేసుల వ్యాప్తితో సతమతమవుతున్న కేరళకు గురువారం 2.5 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు ఉచితంగా అందజేసింది. దీనిపై ముఖ్యమంత్రి విజయన్ స్పందించారు. రిలయన్స్ ఫౌండేషన్ సహకారం తమ వ్యాక్సినేషన్ డ్రైవ్ను మరింత ముమ్మరం చేస్తుందని సీఎం తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్కు హృదయపూర్వక
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3m17Cnp
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment