ఏపీలో బీజేపీ, జనసేన మధ్య సాగుతున్న పొత్తుకు గండిపడే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేసేలా తాము పోరాడుతుంటే జనసేన కలిసి రాకపోవడంపై కాషాయ నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా టిప్పుసుల్తాన్, గోవధ వంటి అంశాల్లో వైసీపీని ఇరుకునపెట్టేందుకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉమ్మడి పోరు సాగిద్దామని భావించినా జనసేన కలిసి రాకపోవడంతో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ik3Kfk
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment