Monday, 2 August 2021

భారత్ లో కరోనా .. తాజాగా 40,134 కొత్త కేసులు, 422 మరణాలు, టాప్ 10 రాష్ట్రాలివే !!

భారతదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది .గత కొద్ది రోజులుగా ప్రతిరోజు 40 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తుందని హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం కరోనా ప్రభావిత రాష్ట్రాల పై దృష్టిసారించింది. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో 40,134 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో భారతదేశంలో మొత్తం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3flpOnX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour