Monday, 23 August 2021

ఇరకాటంలో వైసీపీ 4 ఎంపీలు-18 ఎమ్మెల్యేలు : రుజువు అయితే అనర్హతే : ఏడీఆర్ నివేదిక సంచలనం..!!

ఏపీలో అనూహ్య మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ నేతల్లో కొందరిని ఇప్పుడు ఒక ప్రధాన సమస్య వెంటాడుతోంది. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల్లో కోర్టుల్లో అభియోగాలు దాఖలైన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్‌లో 24 మంది ఉన్నారు. 2019 నుంచి 2021 వరకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన 2,495 మంది ప్రజాప్రతినిధుల అఫిడవిట్లను ప్రజాస్వామిక సంస్కరణల సంఘం (ఏడీఆర్‌) అధ్యయనం చేసి.. నివేదిక విడుదల చేసింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DfjsR0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour