Monday, 23 August 2021

ఆ 3 జిల్లాలు మళ్లీ తాలిబన్ల ఆధీనంలోకి-గడువు దాటితే,అమెరికాకు గట్టి వార్నింగ్-పంజ్‌షీర్‌లో భీకర యుద్ధం తప్పదా?

ఆఫ్గనిస్తాన్‌లో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఓవైపు తాలిబన్ల అరాచకాలు... మరోవైపు సాయుధ తిరుగుబాటు... ఈ పరిణామాలు చివరకు ఎక్కడికి దారితీస్తాయోనన్న ఆందోళన నెలకొంది. తాలిబన్ల రాజ్యాన్ని కూలదోసేందుకు ఎక్కడికక్కడ ప్రజా సాయుధ బృందాలు రంగంలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నాయి.ఈ క్రమంలో యాంటీ తాలిబన్ కమాండర్ ఖైర్ మహమ్మద్ అందరబీ నేతృత్వంలో జరిపిన తిరుగుబాటులో మూడు జిల్లాలను తాలిబన్ల నుంచి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Wj6W22
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour