Wednesday, 25 August 2021

హెచ్‌సీయూ విద్యార్థిని మౌనిక ఆత్మహత్య కేసు: 'చనిపోయి 19 గంటలు దాటినా ఏ ఒక్కరూ ఎందుకు పట్టించుకోలేదు' - ప్రెస్ రివ్యూ

హెచ్‌సీయూలో మౌనిక ఆత్మహత్యపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. కాల్‌డేటా కీలకంగా మారింది. ఆమె మొబైల్‌, ల్యాప్‌టాప్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం సోమవారం రాత్రి 7:30 గంటలకు మౌనిక, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోని తన హాస్టల్‌ గదిలో కిటికీ గ్రిల్స్‌కు విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. ఆమెను ఆత్మహత్య

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38ig0qx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour