Wednesday, 25 August 2021

హైదరాబాద్ జంట పేలుళ్లు: నెత్తుటి గాయానికి నేటితో 14 ఏళ్లు

సరిగ్గా 14 ఏళ్ల క్రితం.. ఇదే రోజు హైదరాబాద్ బాంబు పేలుళ్లతో ఉలిక్కిపడింది. నగరంలోని లుంబినీ పార్క్‌, గోకుల్ చాట్‌లలో నిమిషాల వ్యవధిలోనే వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 42 మంది మృతి చెందగా, 300 మంది గాయపడ్డారు. ఆగస్టు 25, 2007 రాత్రి 7.45 నిమిషాలు.. ట్యాంక్‌బండ్‌లోని లుంబినీపార్క్‌లో హైదరాబాద్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sN9RvX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour