Sunday, 11 July 2021

Sirisha Bandla సక్సెస్ స్టోరీ: నాడు కంటిచూపులేక రిజెక్ట్ - నేడు మువ్వన్నెల బ్యాడ్జితో సగర్వంగా..!

వినువీధిలో తెలుగు తేజం. భుజాన జాతీయ జెండా బ్యాడ్జి ధరించి..కొండత ఆత్మ విశ్వాసంతో అంతరిక్షంలో విహరించారు. అంతరిక్ష యాత్రకు వెళ్లిన నాలుగో ఇండియన్‌గా చరిత్ర సృష్టించారు. తెలుగు బిడ్డ సాధించిన ఈ విజయంతో తెలుగు రాష్ట్రాలోనే కాదు..జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు శిరీష బండ్ల స్పూర్తిదాయక మహిళగా మారిపోయారు. అందరి ప్రశంసలు అందుకున్నారు. తెలుగమ్మాయి శిరీష బండ్ల (34)..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hDQYYN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour