వినువీధిలో తెలుగు తేజం. భుజాన జాతీయ జెండా బ్యాడ్జి ధరించి..కొండత ఆత్మ విశ్వాసంతో అంతరిక్షంలో విహరించారు. అంతరిక్ష యాత్రకు వెళ్లిన నాలుగో ఇండియన్గా చరిత్ర సృష్టించారు. తెలుగు బిడ్డ సాధించిన ఈ విజయంతో తెలుగు రాష్ట్రాలోనే కాదు..జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు శిరీష బండ్ల స్పూర్తిదాయక మహిళగా మారిపోయారు. అందరి ప్రశంసలు అందుకున్నారు. తెలుగమ్మాయి శిరీష బండ్ల (34)..
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hDQYYN
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment