Sunday, 11 July 2021

భారత్ లో 37,154 కొత్త కేసులు, 724 మరణాలు : కరోనా రెండో దశ క్షీణిస్తున్నా కొత్త భయం !!

భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు గణనీయంగా తగ్గాయి. సోమవారం భారత్ తన రోజువారీ కేసులలో గణనీయమైన తగ్గుదల నమోదు చేసింది . తాజాగా 37,154 కొత్త కేసులు నమోదు కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,08,74,376 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UFHDX8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour