Friday, 16 July 2021

Raghurama krishnam Raju : ఇంటి అడ్రెస్ చెప్తారా అంటే గోతుల లెక్క చెప్పాలి, సీఎం జగన్ కు లేఖలో షాకింగ్ సలహా !!

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి వరుస లేఖాస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. జగన్ కు తాను విధేయుడని పేర్కొంటూనే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎండగడుతూ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా రాష్ట్ర రహదారుల వాస్తవ పరిస్థితిపై జగన్ మోహన్ రెడ్డి లేఖాస్త్రం సంధించారు. ఇప్పటికే నవ హామీలు వైఫల్యాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eo4jlV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour