Thursday, 15 July 2021

వైఎస్ జగన్ పోలవరం సందర్శనకు ముహూర్తం ఫిక్స్: వరదలోనూ శరవేగంగా

అమరావతి: రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తోన్న ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టును సందర్శించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నద్ధమయ్యారు. ఈ నెల 14వ తేదీ నాడే ఆయన పోలవరాన్ని సందర్శించాల్సి ఉన్నప్పటికీ.. భారీ వర్షాలు కురవడం, వాతావరణం అనుకూలించకపోవడం వంటి పరిణామాల మధ్య అది వాయిదా పడింది. దీనితో ఈ పర్యటనను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు రీషెడ్యూల్ చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3z30WIL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour