Wednesday, 7 July 2021

Pic talk: టీఆర్ఎస్ టు కాంగ్రెస్..వయా టీడీపీ: సింగిల్ ఫ్రేమ్‌లో రేవంత్ పొలిటికల్ జర్నీ

హైదరాబాద్: ఇంకాస్సేపట్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేతగా రేవంత్ రెడ్డి.. బాధ్యతలను స్వీకరించబోతోన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు సీనియర్లు హాజరు కాబోతోన్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న అతి కీలక పరిమాణం కావడం వల్ల రాజకీయంగా ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఏర్పడింది. రేవంత్ రెడ్డి నియామకాన్ని తొలుత తీవ్రంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yvzO4Z
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour