Wednesday, 7 July 2021

Dilip Kumar మృతిపై జగన్, చంద్రబాబు, గవర్నర్ సంతాపం-

బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ మృతి ఏపీలోనూ విషాదం నింపింది. పార్టీలకతీతంగా రాజకీయ నేతలు, ప్రముఖులు దిలీప్ కుమార్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, గవర్నర్ హరిచందన్, విపక్ష నేత చంద్రబాబు కొద్దిసేపటి క్రితం తమ సంతాప సందేశాలు విడుదల చేశారు. దిలీప్ కుమార్ మృతిపై ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దిగ్భాంతి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hkrsY4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour