Wednesday, 14 July 2021

Petrol Diesel hike : దేశ వ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు.. రూ.110కి చేరువగా

దేశవ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. రెండు రోజుల విరామం తర్వాత ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. లీటరు పెట్రోల్‌పై 31 పైసల నుంచి 39 పైసలు పెరిగింది. లీటరు డీజిల్‌ 15 పైసల నుంచి 21 పైసల మేర పెరిగింది. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.107.54కి,డీజిల్ ధర రూ.97.45కి చేరింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3z0XZbE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour