Wednesday, 14 July 2021

భారత్ లో కరోనా.. రికవరీల కంటే ఎక్కువగా కొత్త కేసులు, 41,806 తాజా కేసులు, 581 మరణాలు

భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి రికవరీల కంటే ఈ రోజు కొత్త కేసులు ఎక్కువగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా 41,806 తాజా కేసులు, 581 మరణాలు సంభవించాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇప్పటివరకు మొత్తంగా దేశవ్యాప్తంగా కరోనా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hFoygL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour