Saturday, 24 July 2021

Mirabai Chanu : ఒలింపిక్స్‌లో భారత బోణీ మీరాబాయి చానుకు రూ.1కోటి నజరానా

ఒలింపిక్స్-2021 క్రీడా సంగ్రామం మొదలైన రెండో రోజే భారత్‌కు రజత పతకం సాధించింది పెట్టింది మీరాబాయి చాను. మణిపూర్‌కు చెందిన 26 ఏళ్ల ఈ యువతి దాదాపు 21 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత్‌కు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మెడల్ సాధించి పెట్టింది. 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్‌లో తెలుగు తేజం కరణం మల్లీశ్వరి కాంస్య పతకం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/370ybjW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour