Saturday, 24 July 2021

గంజాయి ,గుట్కా, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటలను ఓడించేది, గెలిపించేది మీ వాళ్ళే : బండి సంజయ్ సంచలనం

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తుండడంతో, కెసిఆర్ కు నిద్ర పట్టడం లేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈరోజు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో పర్యటించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈటల రాజేందర్ పాదయాత్రకు తన మద్దతు తెలిపారు. తెలంగాణ మంత్రులపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3i1FSgk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour