ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడిన పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరే ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 21న కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన తన అనుచరులు,మద్దతుదారులతో కలిసి ఆయన పార్టీలో చేరనున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. నిజానికి ఈ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iix18H
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment