Friday, 16 July 2021

తిరుమల శ్రీవారికి కరోనా ఎఫెక్ట్ ... భారీగా తగ్గిన స్వామి హుండీ ఆదాయం, ఏకంగా 800 కోట్లు నష్టం !!

తిరుమల శ్రీవారి ఆలయానికి కరోనా ఎఫెక్ట్ పడింది. స్వామివారి హుండీ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. వెంకటేశ్వరుడి హుండి ఆదాయాలపై కరోనావైరస్ కారణంగా చోటుచేసుకున్న ఆర్థిక సంక్షోభం భారీ ప్రభావాన్ని చూపింది. దేశంలోని అత్యంత సంపన్న హిందూ దేవాలయం అయిన తిరుమలలో గత ఏడాది కాలంలో హుండి ఆదాయం రూ .800 కోట్లకు పైగా నష్టపోయినట్టు సమాచారం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TfCkgH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour