Monday, 26 July 2021

Huzurabad : కేసీఆర్‌కు షాకివ్వనున్న ఆర్వవైశ్యులు... ఉపఎన్నిక బరిలో 500 మంది...?

తెలంగాణ రాజకీయమంతా ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గం,దళిత బంధు పథకాల చుట్టే తిరుగుతోంది. దళిత బంధు అమలు విషయంలో ప్రభుత్వ చిత్తశుద్దిపై ఇప్పటికే ఎన్నో అనుమానాలు,సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రకటించిన 'దళితులకు మూడెకరాల భూమి' హామీ లాగే ఇది కూడా మిగిలిపోతుందన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం మాత్రం దళితుల అభివృద్ది కోసం తాము కమిటెడ్‌గా ఉన్నామని చెబుతోంది. ఈ పథకాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zvVoqu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour