Monday, 26 July 2021

జగన్ బెయిల్ రద్దు: అదే చివరి ఛాన్స్ -సీబీఐ లాయర్లపై ఎంపీ రఘురామ అనూహ్య వ్యాఖ్యలు

క్విడ్ ప్రోకో సంబందిత కేసుల్లో నిందితుడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ పై కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్(నాంపల్లి) సీబీఐ కోర్టులో సోమవారం జరిగిన విచారణ తీరుతెన్నుల్ని పిటిషనర్ రఘురామ మీడియాకు వెల్లడించారు. వివరాలివి.. షాక్:సీబీఐ జేడీ చేసింది చాలా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UIKAH0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour