Monday, 19 July 2021

జగన్ సొంత జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ కాల్ డేటా లీక్-సర్కార్ సీరియస్-ఇద్దరు కానిస్టేబుళ్లు అవుట్

వైసీపీ తరఫున తాజాగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన కడప జిల్లా నేత రమేష్ యాదవ్ కలకలం రేపుతున్నారు. ఎమ్మెల్సీగా ఎంపిక కాగానే ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆయన కాల్ డేటా లీక్ అయి ప్రైవేటు వ్యక్తులకు చేరింది. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. కడప జిల్లా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hMpZKh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour