Sunday, 18 July 2021

వ్యాక్సిన్లే శ్రీరామరక్ష .. భారతదేశంలో వ్యాక్సిన్స్ తీసుకున్న వారిలో కోవిడ్ మరణాలు 0.4 శాతం మాత్రమే !!

కరోనా నియంత్రణ కోసం ప్రపంచవ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన ఇస్తున్న వ్యాక్సిన్లు కరోనా సోకినప్పటికీ రోగుల మరణాలను, ఆసుపత్రులలో చేరికలను గణనీయంగా అరికట్టగలవని తాజా అధ్యయనం వెల్లడించింది. భారతదేశంలో వినాశకరమైన సెకండ్ వేవ్ కొనసాగిన సమయంలో, ఇప్పుడు లాస్ ఏంజిల్స్ నుండి మెల్బోర్న్ వరకు అధికంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ సోకిన వారికి కూడా ఈ వ్యాక్సిన్ల వల్ల చాలా వరకు మరణాలు తగ్గాయని పరిశోధకుల కొత్త అధ్యయనం వెల్లడించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3z3uAOe
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour