న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు తగ్గుతున్నప్పటికీ కొత్త వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్లో డెల్టా వేరియంట్ విజృంభించిన విషయం తెలిసిందే. కరోనా కేసులు తగ్గుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్, కర్ఫ్యూలను ఎత్తివేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3k1r96e
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment