హైదరాబాద్: కేరళకు చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ కైటెక్స్ గ్రూపు తెలంగాణలో టెక్స్ టైల్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. శుక్రవారం ప్రగతి భవన్లో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో కైటెక్స్ కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు. దాదాపు రూ. 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కైటెక్స్ సంస్థ ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hWP18u
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment