Friday, 9 July 2021

తెలంగాణాలో పాదయాత్రల సీజన్.. బండి సంజయ్, రేవంత్ కు పోటీగా వైఎస్ షర్మిల పాదయాత్ర, తగ్గేలా లేరుగా!!

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీపై సమర శంఖం పూరించడానికి, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని, ప్రజల అభిమానాన్ని పొందడానికి ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. పాదయాత్రల పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి శ్రీకారం చుడుతున్నాయి . ఇప్పటికే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తామని ప్రకటించగా తాజాగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ALatpt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour