Friday, 9 July 2021

ఏపీలో రాక్షసపాలన, నీళ్లడిగితే చంపేస్తారా?: తమ్మినేని సీతారాం బాధ్యులంటూ రామ్మోహన్నాయుడు ఫైర్

శ్రీకాకుళం: ఏపీ సర్కారుపై టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాక్షస పాలన సాగుతోందని దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లా ఉప్పినవలస ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hOgsBv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour