Saturday, 10 July 2021

కేసీఆర్ అంటే అభిమానం! వైఎస్ జగన్, షర్మిల్ మధ్య విద్వేషాల్లేవు: ఏపీ డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు సానుకూలంగానే ఉన్నారని తెలిపారు. వైఎస్ జగన్, ఆయన సోదరి షర్మిలపై వస్తున్న వంతులను కొట్టిపారేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qXk0Wc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour