Friday, 9 July 2021

మళ్ళీ పెరుగుతున్న మరణాలతో భారత్ కు టెన్షన్ .. తాజాగా 42,766 కొత్త కేసులు, 1,206 మరణాలు

భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కేసులు, మరణాలు, తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే నిన్నటి కంటే కొద్దిగా కరోనా కేసులు తగ్గడం కాస్త ఊరట ఇచ్చినా కరోనా మహమ్మారి ఇంకా శాంతించలేదని, కరోనా ప్రమాదం ఇంకా పొంచి ఉందని పదే పదే కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తోంది. భారతదేశంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ANiBWy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour