Monday, 19 July 2021

కంటెంట్ లేని ప్రజా కంటకులు తండ్రీకొడుకులు: ఆత్మఘోష భవన్‌లో ప్రేతాత్మలా: సాయిరెడ్డి

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్ర‌తిప‌క్ష నాయకుడు చంద్ర‌బాబు నాయుడిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి.. మరోసారి విరుచుకుపడ్డారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్‌నూ వదల్లేదు. వారిద్దరినీ ప్రజాకంటకులుగా అభివర్ణించారు. సంక్షేమ పథకాలకు అడ్డుపడుతూ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోన్నారని మండిపడ్డారు. Tokyo

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eymJQS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour