Monday, 19 July 2021

కఠినమైన ప్రశ్నలు వేయండి.. కానీ సమాధానం చెప్పే వరకు ఓపికగా ఉండండి: మోడీ

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం వేళ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలకు కీలక సూచన చేశారు. ప్రజా సమస్యలపై విపక్షాలు ప్రశ్నలు వేయాలని.. కఠినమైన కొశ్చన్స్ వేయాలని కోరారు. కానీ అదే సమయంలో ప్రభుత్వం చెప్పే సమాధానం కూడా ఓపికగా వినాలని సూచించారు. సభ గౌరవం కాపాడి, హుందగా ప్రవర్తించాలని ఎంపీలు, పార్టీలను మోడీ కోరారు. సమావేశాలకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hPF3Hc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour