నిత్యం చంద్రబాబును సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న విజయసాయిరెడ్డి, తాజాగా ఏలూరు ఎన్నికలలో వైసీపీ విజయం సాధించడం, టిడిపి బొక్క బోర్లా పడడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును నమ్మిన వాళ్లు ఎవరూ బాగుపడ్డ చరిత్ర లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి ఏలూరులో ఓటమిపై ట్విట్టర్ వేదికగా తూర్పారబట్టారు. ఇక టిడిపి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3l0p9M7
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment