Monday, 26 July 2021

వినూత్న నిరసన.. ట్రాక్టర్ నడుపుకుంటూ పార్లమెంట్‌కు రాహుల్ గాంధీ..

వ్యవసాయ చట్టాలపై రైతు నేతల ఆందోళన కొనసాగుతోంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగడంతో.. రైతు నేతల నిరసన కంటిన్యూ అవుతుంది. వారికి సంఘీభావం తెలిపిందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వచ్చారు. అయితే వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ట్రాక్టర్ నడుపుతూ పార్లమెంటుకు వచ్చారు. మాస్క్ ధరించి మరీ.. ట్రాక్టర్ డ్రైవ్ చేశారు. రైతుల బాధలను పార్లమెంటుకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eXJxK1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour