Thursday, 29 July 2021

జగన్ మావాడే: తేల్చి చెప్పిన మమతా: ఢిల్లీ కేంద్రంగా పావులు-మోదీపై దండయాత్రే..!

2024 లోక్‌సభ ఎన్నికల సమయానికల్లా బీజేపీని వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఆమె పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా పలు బీజేపీయేతర పార్టీ అధినేతలను కలిశారు మమతా బెనర్జీ. ఈ క్రమంలోనే మమతా ఢిల్లీ పర్యటన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకే కారణమవుతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3i8keab
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour