Thursday, 29 July 2021

చెంగుచెంగున కృష్ణజింకలు .. అద్భుతంగా వర్ణిస్తూ వన్య ప్రాణులపై ప్రేమను వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీ ట్వీట్ !!

భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఒక అందమైన అరుదైన దృశ్యాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. గుజరాత్‌లోని ఒక జాతీయ ఉద్యానవనంలో వేలాది కృష్ణజింకలు రోడ్డు దాటిన వీడియోను ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు . ఇక ఈ అరుదైన దృశ్యాన్ని అద్భుతమైనదని ప్రధాని నరేంద్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zQ4j6b
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour