Friday, 2 July 2021

జమ్మూ బోర్డర్ లో మరో పాకిస్తానీ డ్రోన్ కలకలం .. కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్ దళాలు !!

జమ్మూకశ్మీర్ సరిహద్దులలో తాజాగా డ్రోన్ల దాడితో, ఆ తర్వాత వరుసగా మిలటరీ క్యాంప్ వద్ద డ్రోన్లు కలకలం సృష్టించడంతో సీరియస్ గా తీసుకున్న ఆర్మీ నిఘా పెంచింది. వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడికి పాల్పడిన తర్వాత నుండి వరుసగా భద్రతా దళాలు డ్రోన్లను గుర్తిస్తూనే ఉన్నారు. తాజాగా జమ్మూ జిల్లాలోని ఆర్నియా సెక్టార్‌లోని ఇండో-పాక్ అంతర్జాతీయ సరిహద్దు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qGxRQp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour