Friday, 2 July 2021

ఇప్పట్లో యూఏఈ వెళ్లలేం: భారత ప్రయాణికులపై ట్రావెల్ బ్యాన్: రెడ్‌లిస్ట్‌లో పాకిస్తాన్ సహా

అబుధాబి: దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఈ మహమ్మారి వల్ల సంభవిస్తోన్న మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గింది. వైరస్ మిగిల్చిన సంక్షోభ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే దేశం గట్టెక్కుతోంది. రాష్ట్రాలు ఒక్కొక్కటిగా కుదుట పడుతున్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తోన్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వేర్వేరు రంగాలకు చెందిన వర్కర్లు..ఇలా అన్ని వర్గాల వారు కూడా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TsovvA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour