Wednesday, 14 July 2021

బీజేపీ నేతలకు అస్త్రంగా ఏపీ ఆర్ధిక వ్యవస్థలో లోపాలు .. బుగ్గనకు బీజేపీ నేత లంకా దినకర్ సూటి ప్రశ్నలు !!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సమరానికి ఏపీ ప్రతిపక్ష పార్టీలు సై అంటున్నాయి. ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై పయ్యావుల కేశవ్ గవర్నర్ కు లేఖ రాయడం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి. ఈ క్రమంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3i3bTmS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour