Wednesday, 14 July 2021

పాకిస్తాన్‌లో పుల్వామా తరహా ఉగ్ర దాడి: బస్సు తునాతునకలు: చైనా ఇంజినీర్లు, సైనికులు దుర్మరణం

ఇస్లామాబాద్: కత్తి పట్టుకున్న వాడు ఆ కత్తికే బలి అవుతాడనే సామెత.. ప్రస్తుతం పాకిస్తాన్ విషయంలో నిజమౌతున్నట్లే కనిపిస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పొరుగు దేశం.. అదే ఉగ్రవాదం దెబ్బను రుచి చూస్తోంది. మరోసారి ఉగ్రవాదులు పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. భారీ విధ్వంసానికి తెగబడ్డారు. ఇంప్రువైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)తో బస్సుపై దాడి చేశారు. ఈ ఘటనలో 10

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kginS1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour