Tuesday, 13 July 2021

పెరుగుతోన్న కరోనా కేసులు: ఆ రాష్ట్రంలో మళ్లీ వీకెండ్ లాక్‌డౌన్: కొత్త గైడ్‌లైన్స్ ఇవే

తిరువనంతపురం: దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోన్నప్పటికీ..కేరళలో ఆ పరిస్థితి లేదు. రోజువారీ కొత్త కేసులు వేలసంఖ్యలో నమోదవుతోన్నాయి. దేశంలో నమోదవుతోన్న మొత్తం కేసుల్లో 30 శాతం వరకు వాటా కేరళదే. పాజిటివిటీ రేటు కూడా అక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటోంది. దీనితో కేరళ ప్రభుత్వం వారాంతపు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ శని, ఆదివారాల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eiIynw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour