తిరువనంతపురం: దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోన్నప్పటికీ..కేరళలో ఆ పరిస్థితి లేదు. రోజువారీ కొత్త కేసులు వేలసంఖ్యలో నమోదవుతోన్నాయి. దేశంలో నమోదవుతోన్న మొత్తం కేసుల్లో 30 శాతం వరకు వాటా కేరళదే. పాజిటివిటీ రేటు కూడా అక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటోంది. దీనితో కేరళ ప్రభుత్వం వారాంతపు లాక్డౌన్ను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ శని, ఆదివారాల్లో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eiIynw
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment