Tuesday, 13 July 2021

కత్తి మహేశ్ ప్రమాదం-మృతి : విచారణకు ప్రభుత్వ ఆదేశం : గతంలో దాడులతో లింకు ఉందంటూ..!!

సినీ క్రిటిక్..నటుడు కత్తి మహేష్ ప్రమాదం దగ్గర నుంచి మరణించిన సమయం వరకు జరిగిన ఘటనల పైన విచారణ మొదలైంది. కత్తి మహేష్ మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రమాదం పైన అనేక సందేహాలు ఉన్నాయన్నారు. గతంలో దాడులు.. కొన్ని సంఘటనలతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hDHsER
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour