వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాలపై ఆడిటింగ్ జరుగుతున్న నేపథ్యంలో మరోమారు టిడిపి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ను టార్గెట్ చేశారు. తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. నిన్నటి నుండి ట్రస్ట్ కార్యాలయంలో రికార్డులను విజయనగరం జిల్లా ఆడిటింగ్ అధికారుల పరిశీలిస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి తాజాగా ఈ ఆడిటింగ్ పై స్పందించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AuYZXh
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment