హైదరాబాద్: సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టీఎస్ఆర్టీసీ మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. బస్టాపులతోపాటు ఎక్కడైనా సరే రాత్రి 7.30 గంటల తర్వాత మహిళలు చెయ్యేత్తిన చోట అక్కడ బస్సు ఆగేలా, దిగాలనుకున్న చోట దిగేలా చర్యలు తీసుకుంది. మంగళవారం నుంచి ఈ విధానం అమలు కానుందని ఆర్టీ గ్రేటర్ హైదరాబాద్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jIsHC9
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment