Sunday, 18 July 2021

సచివాలయ ఉద్యోగులకు జగన్ భారీ షాక్ లు-డిప్యుటేషన్ల రద్దు, ప్రజా దర్బార్, బయోమెట్రిక్ కోతలు

ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు పూర్తి స్ధాయిలో తీసుకెళ్లేందుకు వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల విషయంలో తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే ఈ నిర్ణయాలు ఉద్యోగులకు మాత్రం షాకిచ్చాయి. ఇప్పటివరకూ సాధారణ హాజరు పుస్తకాల్లో సంతకాలు పెడుతున్న ఉద్యోగులకు బయోమెట్రిక్ లేకపోతే ఈ నెల జీతాలు ఇవ్వబోమని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zgWhTT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour